Saturday, September 10, 2011

యువ కిరణాలు కార్యక్రమానికి మన్మోహన్‌సింగ్‌

రాజీవ్ యువ కిరణాలు కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీఎం కిరణ్ ఆహ్వానించారు. డిసెంబర్ నెలాఖరుకు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ఒకేరోజు లక్ష మందికీ నియామక ఉత్తర్వులు ఇస్తామని.. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరానని ఆయన చెప్పారు.

యువ కిరణాల కార్యక్రమానికి ముసలివాణ్ణి నేనెందుకులే కిరణ్ ! 45ఏళ్ళ యువకిరణం రాహుల్ గాంధీ ఉన్నాడు చూడు ఆయన్ను ఆహ్వానించు.ఎలాగూ నేను డమ్మీ క్యాండిడేటునేకదా!

No comments:

Post a Comment